గల్ఫ్ భరోసా యాత్రకు వెళ్లి కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు
- November 10, 2018గల్ఫ్ యాత్రకు పోయిన కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎంపీ కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంత వాసులు గల్ఫ్కు వెళ్లడానికి కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు. గతంలో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 106 కోట్లు గల్ఫ్ బాధితుల కోసం కేటాయించామని తెలిపారు. వందలాది మంది కార్మికులను రాష్ట్రానికి రప్పించామన్నారు.
తాజా వార్తలు
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!