ఇషా అంబానీకి పెళ్లి కానుకగా రూ.450 కోట్ల భవనం
- November 15, 2018ముంబయి: త్వరలో పెళ్లి చేసుకోనున్న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి అత్తింటి నుంచి అద్భుతమైన కానుక అందనుంది. వర్లీ ప్రాంతంలో తమ పేరిట ఉన్న రూ.450 కోట్ల విలువైన భవనాన్ని ఇషా - ఆనంద్ జంటకు కానుకగా పిరమాల్ కుటుంబం అందించనుంది. కాగా డిసెంబర్ 12న వివాహం అనంతరం ఇషా దంపతులు ఈ భవనంలోనే ఉండనున్నారు. కాగా 2012లో జరిగిన వేలంలో హిందూస్థాన్లివర్కు చెందిన ఈ భవనాన్ని పిరమాల్ కుటుంబం దక్కించుకుంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు