యూఏఈలో గ్రాసరీస్పై 50 శాతం డిస్కౌంట్
- December 14, 2018యూనియన్ కూప్, 47వ నేషనల్ డే సెలబ్రేషన్స్ని భారీ ఆఫర్స్తో ప్రకటించింది. నేషన్ వైడ్గా 14 బ్రాంచీలలో 25,000కు పైగా ప్రోడక్ట్స్పై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. వినియోగదారులకు 50 నుంచి 60 శాతం డిస్కౌంట్స్ని అందిస్తున్నట్లు యూనియన్ కూప్ సిఇఓ ఖాలిద్ అల్ ఫలాసి చెప్పారు. డిసెంబర్ 13 నుంచి 17 వరకు యూనియన్ కూప్ ఈ ఆఫర్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, బచ్చరీ, రోస్టరీ, స్పైస్ కౌంటర్పై అందిస్తోంది. వేలాది దిర్హామ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని బహుమతులు కూడా అందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు యూనియన్ కూప్ బ్రాంచీలను వినియోగదారులు సంప్రదించవచ్చు. ఉమ్ సకీమ్, అల్ సఫా, అల్ తవార్ బ్రాంచీలు 24 గంటలూ తెరిచే వుంటాయి. మొత్తం 47 రోజుల ప్రమోషన్లో 100 మిలియన్ పైగా ఐటమ్స్ విక్రయించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు అల్ ఫలాసీ చెప్పారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్