మధ్యలో బడి మానేసినా మళ్లీ చదువుకునే అవకాశం.. ఇలా..
- December 15, 2018అప్పుడు చదువుకోలేదు.. ఇప్పుడు చదువుకోవాలని ఉంది.. అందుకు ఏం చేయాలి.. ఎవర్ని కలవాలి.. చదువుకోవాలన్న నా కోరిక ఎలా తీరుతుంది.. అలాంటి వారికోసమే తెలంగాణా ప్రభుత్వం ఓ మంచి అవకాశాన్ని ఇస్తుంది.. ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మీరూ చదువుకున్న వారి లిస్ట్లో చేరిపోతారు.. మరో నలుగురికి మార్గదర్శకులుగా నిలుస్తారు..
ఇంకెందుకాలస్యం ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.. ఈ నెల 29 లోపు అప్లై చేసుకోవాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యలో బడి మానేసినవారు, దూర విద్యావిధానం ద్వారా చదువుకోవాలనుకునేవారికి ఈ విధానంలో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
మీసేవా, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపాలని సూచించారు. మరిన్ని ఇతర వివరాలకు వెబ్సైట్ www.telanganaopenschool.org ని చూడవచ్చు.
తాజా వార్తలు
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి