రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు 109,721
- January 09, 2019కువైట్ సిటీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ వెల్లడించిన తాజా గణాంకాల్ని బట్టి చూస్తే, జనవరి నాటికి మొత్తం రెసిడెన్సీ వయొలేటర్స్ సంఖ్య 109,721గా కన్పిస్తోంది. ఇందులో 61,506 మంది పురుషులు, 48,215 మంది మహిళలు వున్నారు. ఆర్టికల్ 20 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 48,965 కాగా, ఆర్టికల్ 18 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడినవారి సంఖ్య 29,426గా వుంది. ఆర్టికల్ 14 (టెంపరరీ రెసిడెన్స్) ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 22,401గా తెలుస్తోంది. ఆర్టికల్ 22 ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 7,387. ఆర్టికల్ 17 ఉల్లంఘనకు 1091 మంది పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్టికల్ ఇది. సెక్యూరిటీ క్యాంపెయిన్స్ మరియు చెక్ పాయింట్స్ ద్వారా ఉల్లంఘనుల్ని గుర్తించి అరెస్ట్ చేస్తామనీ, వారిని డిపోర్ట్ చేస్తామనిమినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - రెసిడెన్సీ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి చెప్పారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత