కటారాలో ఈక్వైన్ ఎగ్జిబిషన్
- January 09, 2019
దోహా:40 వరకూ స్టన్నింగ్ ఫొటోగ్రాఫ్స్ కటారా బిల్డింగ్ 18లో కొలువుదీరాయి. 'అల్ అదియత్' ఎగ్జిబిషన్ పేరుతో గుర్రాలకు సంబంధించిన అందమైన ఫొటోల్ని ఇక్కడ ప్రదర్శనకు వుంచారు. కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీమ్ అల్ సులైటి, ఈ ఫొటో ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. ఖతారీ ఫొటోగ్రాఫర్ ఒమర్ అల్ హమ్మాది కెమెరా నుంచి వచ్చిన అద్భుతమైన ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయనీ, యూత్ హాబీ సెంటర్ (వైహెచ్సి) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందనీ కటారా జనరల్ మేనేజర్ చెప్పారు. ఖతార అలాగే యూరోప్ మరియు యూకేలలో ఈ ఫొటోల్ని తీశారు ఫొటోగ్రాఫర్. ప్రాచీన అరబ్ వర్డ్ 'అల్ అదియత్' నుంచి ఈ ఎగ్జిబిషన్ పేరుని తీసుకున్నారు.దీని అర్థం 'హార్సెస్ స్టార్మింగ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్' అని. అరేబియన్ కల్చర్లో గుర్రానికి ఎంతో ప్రాధాన్యత వుంది. 2009లో తాను ఈక్విన్ ఫొటోగ్రఫీని హాబీగా మలచుకున్నట్లు ఫొటోగ్రాఫర్ హమ్మాద్ చెప్పారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







