కటారాలో ఈక్వైన్ ఎగ్జిబిషన్
- January 09, 2019
దోహా:40 వరకూ స్టన్నింగ్ ఫొటోగ్రాఫ్స్ కటారా బిల్డింగ్ 18లో కొలువుదీరాయి. 'అల్ అదియత్' ఎగ్జిబిషన్ పేరుతో గుర్రాలకు సంబంధించిన అందమైన ఫొటోల్ని ఇక్కడ ప్రదర్శనకు వుంచారు. కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీమ్ అల్ సులైటి, ఈ ఫొటో ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. ఖతారీ ఫొటోగ్రాఫర్ ఒమర్ అల్ హమ్మాది కెమెరా నుంచి వచ్చిన అద్భుతమైన ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయనీ, యూత్ హాబీ సెంటర్ (వైహెచ్సి) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందనీ కటారా జనరల్ మేనేజర్ చెప్పారు. ఖతార అలాగే యూరోప్ మరియు యూకేలలో ఈ ఫొటోల్ని తీశారు ఫొటోగ్రాఫర్. ప్రాచీన అరబ్ వర్డ్ 'అల్ అదియత్' నుంచి ఈ ఎగ్జిబిషన్ పేరుని తీసుకున్నారు.దీని అర్థం 'హార్సెస్ స్టార్మింగ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్' అని. అరేబియన్ కల్చర్లో గుర్రానికి ఎంతో ప్రాధాన్యత వుంది. 2009లో తాను ఈక్విన్ ఫొటోగ్రఫీని హాబీగా మలచుకున్నట్లు ఫొటోగ్రాఫర్ హమ్మాద్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







