కుళ్ళిన స్థితిలో భారతీయ వలసదారుడి మృతదేహం
- February 09, 201928 ఏళ్ళ భారతీయ వలసదారుడి మృతదేహాన్ని కుళ్ళిన స్థితిలో కనుగొన్నారు. షార్జాలోని అల్ ధయిద్ ప్రాంతంలో ఈ మృతదేహం దొరికింది. మృతదేహం వున్న పరిస్థితిని బట్టి, మృతుడు ఉరివేసుకుని చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, క్రమంగా అతని మృతదేహం కుళ్ళిపోతోందని చెప్పారు అధికారులు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు. ఫింగర్ ప్రింట్స్ని పోలీసులు సేకరించారు. అతని సంబంధీకులకు ఇప్పటికే ఈ విషయమై సమాచారమిచ్చిన పోలీసులు, విచారణను వేగవంతం చేశారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం