ఆత్మహత్యాయత్నం: వలసదారుడి మృతి
- February 22, 2019బహ్రెయిన్:28 ఏళ్ళ వలసదారుడొకరు ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేరళకు చెందిన సచిన్, నెల రోజుల క్రితమే బహ్రెయిన్కి వచ్చారు. సేల్స్మెన్గా పనిచేసేందుకు వచ్చిన సచిన్, పెద్ద మొత్తంలో 'పిల్స్' మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ వర్కర్స్, కంపెనీ అఫీషియల్స్ సచిన్ మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం