కొనసాగుతున్న ‘మా’ ఎన్నికలు..
- March 10, 2019మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు కొనసాగుతున్నాయి.. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై నరేష్ పోటీకి దిగారు. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకల్లా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అసోసియేషన్ లో మొత్తం 800 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఇప్పటికే నరేష్ , శివాజీరాజా, జీవిత రాజశేఖర్ దంపతులు, సాయిధరమ్ తేజ్ , పృథ్వి , జేడీ చక్రవర్తి, హీరోయిన్ రవళి , పరుచూరి గోపాల కృష్ణ, ఉత్తేజ్ , నాగిరెడ్డి, కృష్ణుడు, కరాటే కళ్యాణి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్