అప్లికెంట్స్కి అడ్మిషన్లు ఇవ్వనున్న ఒమన్ ఇండియన్ స్కూల్స్
- March 12, 2019మస్కట్: ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న చిన్నారులందరికీ అడ్మిషన్స్ లభించనున్నట్లు ఇండియన్ స్కూల్ బోర్డ్ ప్రకటించింది. మొత్తం 4,700కి పైగా అప్లికేషన్లు అందినట్లు తెలిపింది. గతంలోలా కాకుండా, ఈసారి ప్రతి ఒక్కరికీ సీటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఒమన్ ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ బేబీ సామ్ సామ్యూల్ చెప్పారు. ఆదివారం సాయంత్రం ఈ మేరకుత తొలి డ్రా జరగనుంది. 4,746 మంది చిన్నారులు దరఖాస్తు చేసుకున్నారనీ, ఆన్లైన్ ర్యాండమ్ డ్రా ద్వారా 2019-2020 సంవత్సరానికి అడ్మిషన్లు ఇవ్వబోతున్నామని సామ్యూల్ వివరించారు. కిండర్ గార్టెన్ నుంచి 9వ క్ల్రాస్ వరకు అడ్మిషన్లు జరుగుతాయి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం