ప్రయాణీకుల భద్రతే ముఖ్యం: ఒమన్ ఎయిర్
- March 12, 2019
మస్కట్: ఒమన్ జాతీయ క్యారియర్ ఒమన్ ఎయిర్, ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొంది. బోయింగ్ 737 మ్యాక్స్ 8 ఎయిర్ క్రాఫ్ట్ విషయమై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అనుమానాల విషయమై నివృత్తి కోసం బోయింగ్ సంస్థతో చర్చిస్తున్నామని ఒమన్ ఎయిర్ వివరించింది. ఇటీవల ఇథియోపియా విమానం కూలిన ఘటనతో ఒక్కసారిగా ప్రపంచంలోని వివిధ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల విషయమై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆ విమానాలను నిలుపుదల కూడా చేశాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









