ప్రయాణీకుల భద్రతే ముఖ్యం: ఒమన్ ఎయిర్
- March 12, 2019
మస్కట్: ఒమన్ జాతీయ క్యారియర్ ఒమన్ ఎయిర్, ప్రయాణీకుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొంది. బోయింగ్ 737 మ్యాక్స్ 8 ఎయిర్ క్రాఫ్ట్ విషయమై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అనుమానాల విషయమై నివృత్తి కోసం బోయింగ్ సంస్థతో చర్చిస్తున్నామని ఒమన్ ఎయిర్ వివరించింది. ఇటీవల ఇథియోపియా విమానం కూలిన ఘటనతో ఒక్కసారిగా ప్రపంచంలోని వివిధ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల విషయమై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆ విమానాలను నిలుపుదల కూడా చేశాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







