లేబర్ చట్టం ఉల్లంఘన: సుమారు 900 మంది అరెస్ట్
- March 18, 2019మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం 880 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. 410 మందిని డిపోర్టేషన్ కూడా చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఇతర గవర్నమెంట్ అథారిటీస్తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. మార్చి 10 నుంచి 16 మధ్య అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. 303 మంది తమ ఉద్యోగాల్ని వదిలేయగా, 410 మంది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. 166 మంది వద్ద సరైన డాక్యుమెంట్స్ లేవు. 619 వర్కర్స్ కమర్షియల్ సేల్స్ వర్క్ చేస్తుండగా, 85 మంది అగ్రికల్చర్లో పనిచేస్తున్నారు. 176 మంది డొమెస్టిక్ వర్కర్స్. క్యాపిటల్ మస్కట్లో అత్యధిక అరెస్టులు 626 జరిగాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు