ఎన్విరాన్మెంటల్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్
- March 18, 2019డిపార్మటెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ - రస్ అల్ ఖైమా, 30 శాతం డిస్కౌంట్స్ని ప్రకటించింది. హ్యాపీనెస్ డే సందర్భంగా ఎన్విరాన్మెంటల్ ఉల్లంఘనలకు సంబంధించిన జరీమానాలపై ఈ డిస్కౌంట్ని ప్రకటించారు. రెండు రోజులపాటు ఈ డిస్కౌంట్ అందుబాటులో వుంటుంది. మార్చి 21, 22 తేదీల్లో ఈ డిస్కౌంట్లను పొందాల్సి వుంటుందని అధికారులు తెలిపారు. ట్రక్ వెయ్ స్టేషన్స్ నుంచి ఎస్కేప్ అయిన ట్రక్ డ్రైవర్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు. ఈ ఇనీషియేటివ్ ప్రారంభమైనప్పటి ముందు వరకు జరీమానాలకే డిస్కౌంట్ పనిచేస్తుంది. రికార్డుల ప్రకారం ఇన్స్పెక్టర్స్ 2,631 టిక్కెట్లను వివిధ రకాలైన ఉల్లంఘనులకు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం