ముస్సాఫాలో ఇండియన్ మిషన్ సర్వీసెస్
- June 15, 2019అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, అబుదాబీ మలయాళీ సమాజం నుంచి కాన్సులర్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ముస్సాఫా ఇండస్ట్రియల్ ఏరియాలో వున్న ఒకే ఒక్క రిజిస్టర్డ్ ఇండియన్ అసోసియేషన్ ఇది. వేలాది మంది బ్లూ కాలర్ వర్కర్స్, వారి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు అంటున్నారు. పాస్పోర్ట్ రెన్యువల్, అటెస్టేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అలాగే వీసా సంబంధిత పేపర్ వర్క్స్ కోసం ఇకపై సుదూరంలో వున్న సిటీకి వెళ్ళాల్సిన అవసరం వుండదు. ఈ ఇనీషియేటివ్కి అప్రూవల్ లభించిందనీ, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ప్రాథమికంగా ఈ మేరకు అప్రూవల్ ఇచ్చారని ఎంబసీ కౌన్సెలర్ రాజమురుగన్ చెప్పారు. ఈ ఆదివారం ఎంబసీకి చెందిన అధికారులు అబుధాబి మలయాళ సమాజంను సందర్శించి, ఇక్కడి వసతుల్ని తెలుసుకుంటారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం