భారీగా పెరిగిన బంగారం ధర..
- July 05, 2019కేంద్ర బడ్జెట్ 2019-20 ఎఫెక్ట్తో బంగారం ధర భారీగా పెరిగింది... పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో గోల్డ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఇవాళ ఒకేరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 590 పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ బులియన్ మార్కెట్లో రూ. 34,800కు చేరింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది... కిలో వెండి ధర రూ. 80 తగ్గడంతో రూ. 38,500కి చేరింది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం