బ్లడ్ డొనేషన్ చేయాలని డిబిబిఎస్ విజ్ఞప్తి
- August 20, 2019మస్కట్: ఒమన్లో ఎ పాజిటివ్, బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి బ్లడ్ డోనర్స్ కావాలంటూ అత్యవసర 'కాల్' చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (డిబిబిఎస్). చాలామంది పేషెంట్స్, బ్లడ్ డోనర్స్ కోసం ఎదురుచూస్తున్నారని డిబిబిఎస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో డోనర్స్ రక్తాన్ని దానం చేయవచ్చునని సూచించింది. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్లడ్ని డొనేట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు