ఒమన్లోని ఈ పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ రుసుము వసూలు
- August 20, 2019మస్కట్: అల్ సహ్వా పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ రుసుముల్ని వసూలు చేయనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ రుసుముల్ని వసూలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మస్కట్ మునిసిపాలిటీ ఈ విషయాన్ని ఆన్లైన్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మునిసిపాలిటీ, అల్ సహ్వా పబ్లిక్ గార్డెన్ పార్కులో పార్కింగ్ ఫీజుల్ని వసూలు చేయనున్నట్లు ఆ ప్రకటనలో ప్రస్తావించడం జరిగింది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఈ ఫీజుల వసూలు అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం