బ్లడ్ డొనేషన్ చేయాలని డిబిబిఎస్ విజ్ఞప్తి
- August 20, 2019మస్కట్: ఒమన్లో ఎ పాజిటివ్, బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి బ్లడ్ డోనర్స్ కావాలంటూ అత్యవసర 'కాల్' చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (డిబిబిఎస్). చాలామంది పేషెంట్స్, బ్లడ్ డోనర్స్ కోసం ఎదురుచూస్తున్నారని డిబిబిఎస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో డోనర్స్ రక్తాన్ని దానం చేయవచ్చునని సూచించింది. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్లడ్ని డొనేట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం