భారతదేశంలో గురువారం జరుపుకోనున్న ఈద్-ఉల్-ఫితర్
- July 05, 2016
ముస్లింల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు జులై 7 గురువారం రోజున సెలవు దినంగా ప్రకటించారు. తొలుత జులై 6న ఈ సెలవును ప్రకటించగా.. దిల్లీ వ్యాప్తంగా ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలు జరపుకోనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అదే రోజున సెలవు ఇస్తున్నట్లు పర్సనల్ అండ్ ట్రయినింగ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
కాగా.. దిల్లీ మినహా మిగతా ప్రాంతాల్లోని కార్యాలయాలు మాత్రం.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించిన తేదీ ఆధారంగా.. అక్కడి ఉద్యోగుల కమిటీ లేదా కార్యాలయ అధికారులు సెలవు దినాన్ని ప్రకటిస్తారని సదరు డిపార్ట్మెంట్ పేర్కొంది. అయితే స్టాక్ మార్కెట్లు మాత్రం బుధవారం సెలవుదినంగా నిర్ణయించాయి.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









