అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- March 20, 2025
నిజ్వా: అల్ దఖిలియా గవర్నరేట్లోని వారసత్వ, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023లో నమోదైన 312,243 మంది సందర్శకులతో పోలిస్తే 2024లో 415,081 మందికి చేరుకుందని తెలిపింది. అల్ దఖిలియా గవర్నరేట్ దాని భౌగోళిక వైవిధ్యం, వారసత్వ అద్భుతాల కారణంగా ఒమన్లోని అత్యంత ప్రముఖ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతుందని వెల్లడించింది. ఇటీవల చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు కూడా టూరిజానికి తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. హోటల్, అడ్వెంచర్ తదితర ఈవెంట్ల నిర్వాహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు..దాంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని మంత్రిత్వశాఖ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి