919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- March 20, 2025
కువైట్: ఆల్కహాల్ డ్రింక్స్, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాలో పాల్గొన్న నలుగురు సభ్యుల ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపింది. అరెస్టయిన వారిలో ఇద్దరు పౌరులు, ఒక సౌదీ, ఒక భారతీయుడు ఉన్నాడని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారి వద్ద నుండి 919 దిగుమతి చేసుకున్న ఆల్కహాల్ డ్రింక్స్ బాటిల్స్ తోపాటు 200 సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా డ్రగ్స్, ఆల్కహాల్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!