919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- March 20, 2025
కువైట్: ఆల్కహాల్ డ్రింక్స్, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాలో పాల్గొన్న నలుగురు సభ్యుల ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపింది. అరెస్టయిన వారిలో ఇద్దరు పౌరులు, ఒక సౌదీ, ఒక భారతీయుడు ఉన్నాడని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారి వద్ద నుండి 919 దిగుమతి చేసుకున్న ఆల్కహాల్ డ్రింక్స్ బాటిల్స్ తోపాటు 200 సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా డ్రగ్స్, ఆల్కహాల్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







