919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- March 20, 2025
కువైట్: ఆల్కహాల్ డ్రింక్స్, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాలో పాల్గొన్న నలుగురు సభ్యుల ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపింది. అరెస్టయిన వారిలో ఇద్దరు పౌరులు, ఒక సౌదీ, ఒక భారతీయుడు ఉన్నాడని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారి వద్ద నుండి 919 దిగుమతి చేసుకున్న ఆల్కహాల్ డ్రింక్స్ బాటిల్స్ తోపాటు 200 సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా డ్రగ్స్, ఆల్కహాల్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి
- నేడే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు…తరలి వస్తున్న ప్రపంచదేశాల అధినేతలు