919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- March 20, 2025
కువైట్: ఆల్కహాల్ డ్రింక్స్, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాలో పాల్గొన్న నలుగురు సభ్యుల ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపింది. అరెస్టయిన వారిలో ఇద్దరు పౌరులు, ఒక సౌదీ, ఒక భారతీయుడు ఉన్నాడని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారి వద్ద నుండి 919 దిగుమతి చేసుకున్న ఆల్కహాల్ డ్రింక్స్ బాటిల్స్ తోపాటు 200 సైకోట్రోపిక్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా డ్రగ్స్, ఆల్కహాల్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







