ఏప్రిల్ 19న దుబాయ్ ఫౌంటెన్ తుది ప్రదర్శన..5 నెలలు మూసివేత..!
- March 29, 2025
యూఏఈ : యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆకర్షణలలో ఒకటైన ఐకానిక్ దుబాయ్ ఫౌంటెన్.. ఏప్రిల్ 19న తుది ప్రదర్శనతో వందలాది మంది పర్యాటకులను అలరిస్తుంది. ఫౌంటెన్ కొరియోగ్రఫీ, లైటింగ్, సౌండ్ సిస్టమ్లను మెరుగుపరచడం లక్ష్యంగా విస్తృతమైన పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం దానిని దాదాపు 5 నెలలపాటు మూసివేయనున్నారు. ఈ మేరకు దుబాయ్ మాల్ కస్టమర్ సర్వీస్ ధృవీకరించింది. ఈ ఐకానిక్ పర్యాటక ఆకర్షణను అక్టోబర్ 2025 నాటికి పూర్తిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దుబాయ్ మాల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







