ఏప్రిల్ 19న దుబాయ్ ఫౌంటెన్ తుది ప్రదర్శన..5 నెలలు మూసివేత..!
- March 29, 2025
యూఏఈ : యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆకర్షణలలో ఒకటైన ఐకానిక్ దుబాయ్ ఫౌంటెన్.. ఏప్రిల్ 19న తుది ప్రదర్శనతో వందలాది మంది పర్యాటకులను అలరిస్తుంది. ఫౌంటెన్ కొరియోగ్రఫీ, లైటింగ్, సౌండ్ సిస్టమ్లను మెరుగుపరచడం లక్ష్యంగా విస్తృతమైన పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం దానిని దాదాపు 5 నెలలపాటు మూసివేయనున్నారు. ఈ మేరకు దుబాయ్ మాల్ కస్టమర్ సర్వీస్ ధృవీకరించింది. ఈ ఐకానిక్ పర్యాటక ఆకర్షణను అక్టోబర్ 2025 నాటికి పూర్తిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దుబాయ్ మాల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









