ఏప్రిల్ 19న దుబాయ్ ఫౌంటెన్ తుది ప్రదర్శన..5 నెలలు మూసివేత..!
- March 29, 2025
యూఏఈ : యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆకర్షణలలో ఒకటైన ఐకానిక్ దుబాయ్ ఫౌంటెన్.. ఏప్రిల్ 19న తుది ప్రదర్శనతో వందలాది మంది పర్యాటకులను అలరిస్తుంది. ఫౌంటెన్ కొరియోగ్రఫీ, లైటింగ్, సౌండ్ సిస్టమ్లను మెరుగుపరచడం లక్ష్యంగా విస్తృతమైన పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం దానిని దాదాపు 5 నెలలపాటు మూసివేయనున్నారు. ఈ మేరకు దుబాయ్ మాల్ కస్టమర్ సర్వీస్ ధృవీకరించింది. ఈ ఐకానిక్ పర్యాటక ఆకర్షణను అక్టోబర్ 2025 నాటికి పూర్తిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దుబాయ్ మాల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









