సోనియా గాంధీని కలిసిన తెలంగాణ నాయకులు

- April 03, 2025 , by Maagulf
సోనియా గాంధీని కలిసిన తెలంగాణ నాయకులు

న్యూ ఢిల్లీ: బీసీలకు రాజకీయ,విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసన సభలో చట్టం చేయడంపట్ల ఢిల్లి లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల,ఎంపీలతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలసి  ధన్యవాదాలు తెలపడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com