లుసైల్ స్కై ఫెస్టివల్ ప్రారంభం..ఆకట్టుకుంటున్న ఎయిర్ షోలు, డ్రోన్లు..!!
- April 04, 2025
దోహా: ఖతార్ లో లుసైల్ స్కై ఫెస్టివల్ ప్రారంభమైంది. అల్ సాద్ ప్లాజాలో వేలాది మంది సమక్షంలో వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఖతారీ దియర్తో భాగస్వామ్యంతో విజిట్ ఖతార్ నిర్వహించిన ఈ ఉత్సవం.. ఈ ప్రాంతంలో ఈ రకమైన అతిపెద్ద కార్యక్రమంగా ప్రశంసలు అందుకుంటుంది.
లుసైల్ బౌలేవార్డ్లోని లుసైల్ స్కై ఫెస్టివల్కు వందలాది సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుండి 5 వరకు జరిగే ఈ ఉత్సవంలో అంతర్జాతీయ ఏరోబాటిక్ డిస్ప్లేలు, ప్రెసిషన్ స్కై రైటింగ్, హై-స్పీడ్ జెట్ స్టంట్లు, స్కైడైవింగ్ ప్రదర్శనలతో సహా అద్భుతమైన వైమానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు.
ఈద్ వంటి కీలకమైన సాంస్కృతిక సందర్భాలలో ఖతార్ను ప్రపంచ స్థాయి ప్రజా వినోద కేంద్రంగా ఉంచడమే లుసైల్ స్కై ఫెస్టివల్ లక్ష్యం అని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







