ఖురియాత్లో గ్యాస్ పేలుడు..ఆరుగురికి గాయాలు..!!
- April 04, 2025
మస్కట్: ఖురియాత్లోని విలాయత్లోని ఒక వాణిజ్య భవనంలో అకస్మాత్తుగా గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగులు గాయపడ్డారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు విజయవంతంగా వెలికితీశాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ఈ పేలుడులో గాయపడ్డ ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పక్కనున్న భవనం కూడా దెబ్బతిందని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







