ఖురియాత్లో గ్యాస్ పేలుడు..ఆరుగురికి గాయాలు..!!
- April 04, 2025
మస్కట్: ఖురియాత్లోని విలాయత్లోని ఒక వాణిజ్య భవనంలో అకస్మాత్తుగా గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగులు గాయపడ్డారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు విజయవంతంగా వెలికితీశాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ఈ పేలుడులో గాయపడ్డ ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పక్కనున్న భవనం కూడా దెబ్బతిందని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







