ఖురియాత్లో గ్యాస్ పేలుడు..ఆరుగురికి గాయాలు..!!
- April 04, 2025
మస్కట్: ఖురియాత్లోని విలాయత్లోని ఒక వాణిజ్య భవనంలో అకస్మాత్తుగా గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగులు గాయపడ్డారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు విజయవంతంగా వెలికితీశాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ఈ పేలుడులో గాయపడ్డ ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పక్కనున్న భవనం కూడా దెబ్బతిందని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









