CBSE 12వ తరగతి పరీక్షలు ముగింపు..ఫలితాలు ఎప్పుడంటే?
- April 07, 2025
మస్కట్: ఒమన్లో నివసిస్తున్న వందలాది మంది భారతీయ విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇండియన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షలను పూర్తి చేశారు. ఈ సంవత్సరం పరీక్షలు సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ విభాగాలలో 120 కంటే ఎక్కువ సబ్జెక్టులను కవర్ చేశాయి.
ఈ సంవత్సరం CBSE ప్రశ్నాపత్రం రూపకల్పనలో అప్డేట్ చేశారు. జాతీయ విద్యా విధానం (NEP) 2020 కి అనుగుణంగా యోగ్యతా ఆధారిత ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. బట్టీ పట్టడంపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులను అమల్లోకి తెచ్చారు.
ఇక పరీక్షలు పూర్తయినందున, బోర్డు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నది. ఫలితాల ప్రకటనలకు సంబంధించిన విద్యార్థులు అధికారిక CBSE వెబ్సైట్లను క్రమం తప్పకుండా చూడాలని సూచించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఫలితాలు మే నెలలో వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







