రియాద్లో ఇళ్లలో చోరీలు..దారి దోపిడీలు.. 21 మంది అరెస్ట్..!!
- April 07, 2025
రియాద్: రియాద్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం 18 మంది యెమెన్ పౌరులు, ముగ్గురు సౌదీ పౌరులు సహా 21 మందిని అరెస్టు చేసింది. వీరిలో దారిదోపిడీలు, ఇళ్లలో దొంగతనం చేసిన వారు ఉన్నారు. నిందితులు వివిధ ముఠాలుగా ఏర్పడి చోరీలు, దోపిడీలకు పాల్పడే వారని పోలీసులు తెలిపారు. ఇందు కోసం ముఠా సభ్యులు ప్రత్యేక భద్రతా పరికరాలు అమర్చిన వాహనాలను ఉపయోగించి నేరాలకు పాల్పడ్డారని వివరించారు. అరెస్టు చేసిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!