బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు
- July 06, 2016
బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రంజాన్ ప్రార్థనల సమయంలో బంగ్లాదేశ్లోని కిశోర్గంజ్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఓ కానిస్టేబుల్ ఉన్నారు. పేలుడులో మరో 12 మందికి గాయాలయ్యాయి. తాజా పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ను ప్రకటించింది. ఇటీవలే ఉగ్రవాదులు విదేశీయులను లక్ష్యంగా చేసుకొని ఢాకా రెస్టారెంట్ పై జరిపిన దాడిలో 20మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









