యాత్రికులకు ఈద్ కానుకగా మహ్మద్ పుస్తకం
- July 07, 2016
దుబాయ్ : ఈద్ అల్ ఫితర్ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ , యు ఏ ఈ ప్రధాన మంత్రి, మరియు దుబాయ్ యొక్క పాలకుడు శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం రచించిన మహ్మద్ పై పుస్తకం మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మెర్రి , రెసిడెన్సీ జనరల్ డైరెక్టరేట్ దుబాయ్ ఫారినర్స్ ' వ్యవహారాల డైరెక్టర్ జనరల్, కాపీలను ప్రయాణికులకు ఈద్ కానుకగా సమర్పించారు.
అరబిక్, ఇంగ్లీషు , ఫ్రెంచ్ , చైనీస్ ,భారతీయ బాషలలో అల్ మెర్రి బుధవారం ఉదయం విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అండ్ రెసిడెన్సీ విభాగాలు వద్ద ప్రయాణికులకు పలు కాపీలు అందచేశారు .
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









