ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- April 12, 2026
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోస్లే, భారతీయ సినీ సంగీత రంగంలో అజరామరమైన స్థానాన్ని సంపాదించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోదరిగా కూడా ఆమె ప్రసిద్ధి చెందారు. తన గాన ప్రయాణంలో ఏడు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, రెండు సార్లు జాతీయ ఉత్తమ గాయని పురస్కారాలు అందుకున్నారు. 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్తో సత్కారం పొందిన ఆశా భోస్లే, తన స్వరంతో కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఆషా రెస్టారెంట్ దుబాయ్లో 2002లో WAFI Cityలో మొదట ప్రారంభించబడింది. ఇది ప్రముఖ గాయని ఆషా భోస్లే స్ఫూర్తితో, ఆమె పేరుతో రూపొందించబడిన ఒక అంతర్జాతీయ భారతీయ రెస్టారెంట్ బ్రాండ్.
ఈ రెస్టారెంట్ను WAFI Group కు చెందిన Wafi Hospitality, గాయని ఆషా భోస్లే తో భాగస్వామ్యంలో అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఇది మధ్యప్రాచ్యం మరియు యూకే అంతటా విస్తరించిన ఒక ఫైన్-డైనింగ్ చెయిన్ గా ప్రసిద్ధి చెందింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









