ముస్లిం సోదరులకు తన నివాసంలో విందు ఇచ్చిన చంద్రబాబునాయుడు
- July 07, 2016
రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లిం సోదరులకు తన నివాసంలో విందు ఇచ్చారు. ముస్లిం మత పెద్దలతో పాటు లోకేశ్, యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కేశినేని నాని, జలీల్ ఖాన్ తదితర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి కృషి చేస్తోందని నేతలు స్పష్టం చేశారు. బడ్జెట్లో రూ.700 కోట్ల కేటాయింపుతో పాటు... వివిధ రూపాల్లో మరో రూ.300కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







