కువైట్ లో 12 బ్యాచిలర్ యూనిట్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేత..!!
- April 17, 2025
కువైట్ః ఫర్వానియా గవర్నరేట్లోని ఇంజనీరింగ్ ఆడిట్ మరియు ఫాలో-అప్ విభాగం తనిఖీ బృందాలు క్షేత్ర సందర్శనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కువైట్ మునిసిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటించింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర సమాచార పౌర సంస్థతో సహా వివిధ ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్-ఫిర్దౌస్ ప్రాంతంలో నిబంధనలు అతిక్రమించిన 12 బ్యాచిలర్ నివాసాలకు విద్యుత్తును నిలిపివేయడంతోపాటు మరియు 12 నివాసాలకు నోటీసులను అధికారికంగా జారీ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







