కువైట్ లో 12 బ్యాచిలర్ యూనిట్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేత..!!
- April 17, 2025
కువైట్ః ఫర్వానియా గవర్నరేట్లోని ఇంజనీరింగ్ ఆడిట్ మరియు ఫాలో-అప్ విభాగం తనిఖీ బృందాలు క్షేత్ర సందర్శనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కువైట్ మునిసిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటించింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర సమాచార పౌర సంస్థతో సహా వివిధ ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్-ఫిర్దౌస్ ప్రాంతంలో నిబంధనలు అతిక్రమించిన 12 బ్యాచిలర్ నివాసాలకు విద్యుత్తును నిలిపివేయడంతోపాటు మరియు 12 నివాసాలకు నోటీసులను అధికారికంగా జారీ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









