కువైట్ లో 12 బ్యాచిలర్ యూనిట్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేత..!!
- April 17, 2025
కువైట్ః ఫర్వానియా గవర్నరేట్లోని ఇంజనీరింగ్ ఆడిట్ మరియు ఫాలో-అప్ విభాగం తనిఖీ బృందాలు క్షేత్ర సందర్శనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కువైట్ మునిసిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటించింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర సమాచార పౌర సంస్థతో సహా వివిధ ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్-ఫిర్దౌస్ ప్రాంతంలో నిబంధనలు అతిక్రమించిన 12 బ్యాచిలర్ నివాసాలకు విద్యుత్తును నిలిపివేయడంతోపాటు మరియు 12 నివాసాలకు నోటీసులను అధికారికంగా జారీ చేశారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







