బహ్రెయిన్-జిసిసి మధ్య కార్మిక సహకారం..!!
- April 18, 2025
మనామా: జిసిసి రాష్ట్రాలలోని కార్మిక, సామాజిక వ్యవహారాల మంత్రుల మండలి ఎగ్జిక్యూటివ్ బ్యూరో డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ బిన్ హసన్ అల్ ఒబైద్లీని బహ్రెయిన్ న్యాయ వ్యవహారాల మంత్రి, తాత్కాలిక కార్మిక మంత్రి యూసిఫ్ బిన్ అబ్దుల్హుస్సేన్ ఖలాఫ్ ఘనంగా స్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య జరిగిన సమావేశంలో పరస్పర సహకారాన్ని పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఉమ్మడి జిసిసి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎగ్జిక్యూటివ్ బ్యూరో తనదైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జిసిసి కార్మిక మార్కెట్లలో వృద్ధిని కొనసాగించడం, నైపుణ్య మార్పిడిని ప్రోత్సహించడం, సభ్య దేశాలలోని ప్రైవేట్ రంగ సంస్థలలో జాతీయ మానవ వనరుల అభివృద్ధి, ఉపాధిలో విజయవంతమైన ప్రయోజనాలను విస్తరించడంపై కూడా ఇరువురు చర్చించారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









