బహ్రెయిన్-జిసిసి మధ్య కార్మిక సహకారం..!!
- April 18, 2025
మనామా: జిసిసి రాష్ట్రాలలోని కార్మిక, సామాజిక వ్యవహారాల మంత్రుల మండలి ఎగ్జిక్యూటివ్ బ్యూరో డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ బిన్ హసన్ అల్ ఒబైద్లీని బహ్రెయిన్ న్యాయ వ్యవహారాల మంత్రి, తాత్కాలిక కార్మిక మంత్రి యూసిఫ్ బిన్ అబ్దుల్హుస్సేన్ ఖలాఫ్ ఘనంగా స్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య జరిగిన సమావేశంలో పరస్పర సహకారాన్ని పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఉమ్మడి జిసిసి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎగ్జిక్యూటివ్ బ్యూరో తనదైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జిసిసి కార్మిక మార్కెట్లలో వృద్ధిని కొనసాగించడం, నైపుణ్య మార్పిడిని ప్రోత్సహించడం, సభ్య దేశాలలోని ప్రైవేట్ రంగ సంస్థలలో జాతీయ మానవ వనరుల అభివృద్ధి, ఉపాధిలో విజయవంతమైన ప్రయోజనాలను విస్తరించడంపై కూడా ఇరువురు చర్చించారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







