జమ్మూలో బయటపడిన మరో భారీ కుట్ర
- April 25, 2025
జమ్మూకాశ్మీర్లో భారత ఆర్మీ అధికారులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు చేసిన మరో కుట్ర బట్టబయలైంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ ఆర్మీ తమ నివాసాలకు వస్తుందని ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. భారత్ ఆర్మీసోదాలు నిర్వహించే సమయంలో పేలుడు సంభవించేలా తమ ఇళ్లలో ఐఈడీలను అమర్చారు. సోదాలు చేస్తున్న సమయంలో ముప్పును ముందుగానే పసిగట్టిన భారత్ ఆర్మీ.. వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







