జమ్మూలో బయటపడిన మరో భారీ కుట్ర
- April 25, 2025
జమ్మూకాశ్మీర్లో భారత ఆర్మీ అధికారులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు చేసిన మరో కుట్ర బట్టబయలైంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ ఆర్మీ తమ నివాసాలకు వస్తుందని ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. భారత్ ఆర్మీసోదాలు నిర్వహించే సమయంలో పేలుడు సంభవించేలా తమ ఇళ్లలో ఐఈడీలను అమర్చారు. సోదాలు చేస్తున్న సమయంలో ముప్పును ముందుగానే పసిగట్టిన భారత్ ఆర్మీ.. వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్