మస్కట్లో యాచ్ లో అగ్నిప్రమాదం.. ఐదుగురిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- April 28, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని అల్ అజైబా తీరంలో ఒక యాచ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈప్రమాదం నుంచి ఐదుగురిని రక్షించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. "నిన్న మస్కట్ గవర్నరేట్లోని అల్ అజైబా తీరంలో ఒక పడవ(యాచ్)లో సంభవించిన మంటలను కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ సకాలంలో స్పందించి ఆర్పివేసింది. ప్రమాదం చిక్కుకున్న ఐదుగురిని అక్కడి నుంచి రక్షించి, వారిలో గాయపడ్డ ఒకరిని చికిత్స కోసం సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఆసుపత్రికి తరలించింది." అని వివరించింది.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







