మస్కట్లో యాచ్ లో అగ్నిప్రమాదం.. ఐదుగురిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- April 28, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని అల్ అజైబా తీరంలో ఒక యాచ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈప్రమాదం నుంచి ఐదుగురిని రక్షించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. "నిన్న మస్కట్ గవర్నరేట్లోని అల్ అజైబా తీరంలో ఒక పడవ(యాచ్)లో సంభవించిన మంటలను కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ సకాలంలో స్పందించి ఆర్పివేసింది. ప్రమాదం చిక్కుకున్న ఐదుగురిని అక్కడి నుంచి రక్షించి, వారిలో గాయపడ్డ ఒకరిని చికిత్స కోసం సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఆసుపత్రికి తరలించింది." అని వివరించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







