అబ్బాసియా అపార్ట్మెంట్లో భారతీయ జంట మృతి..!!
- May 02, 2025
కువైట్: అబ్బాసియాలోని వారి అపార్ట్మెంట్లో బుధవారం తెల్లవారుజామున ఒక భారతీయ జంట మృతి చెంది కనిపించారు. మృతులను సూరజ్, బిన్సీగా గుర్తించారు. ఇద్దరూ కేరళలోని ఎర్నాకుళానికి చెందినవారు. సూరజ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. బిన్సీ రక్షణ మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. వారు ఇటీవల కువైట్కు తిరిగి రాకముందు తమ ఇద్దరు పిల్లలను భారతదేశానికి పంపారని కూడా తెలిసింది. ఈ సంఘటనపై ప్రస్తుతం పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు కువైట్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!







