అబ్బాసియా అపార్ట్మెంట్లో భారతీయ జంట మృతి..!!
- May 02, 2025
కువైట్: అబ్బాసియాలోని వారి అపార్ట్మెంట్లో బుధవారం తెల్లవారుజామున ఒక భారతీయ జంట మృతి చెంది కనిపించారు. మృతులను సూరజ్, బిన్సీగా గుర్తించారు. ఇద్దరూ కేరళలోని ఎర్నాకుళానికి చెందినవారు. సూరజ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. బిన్సీ రక్షణ మంత్రిత్వ శాఖలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. వారు ఇటీవల కువైట్కు తిరిగి రాకముందు తమ ఇద్దరు పిల్లలను భారతదేశానికి పంపారని కూడా తెలిసింది. ఈ సంఘటనపై ప్రస్తుతం పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు కువైట్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







