కజకిస్థాన్లో చంద్రబాబుకు ఘన స్వాగతం
- July 09, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం కజకిస్థాన్కు చేరుకుంది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కజకిస్థాన్, రష్యాలలో పర్యటించేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు కజకిస్థాన్లో సంప్రదాయ స్వాగతం లభించింది. తొలుత అల్మాటీ చేరుకున్న ఈ బృందం అక్కడి నుంచి కేబుల్ ద్వారా కోక్టోబో ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించింది. ఈ నెల 13 వరకు ఆయా దేశాల పర్యటనలో భాగంగా జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో పారిశ్రామికవేత్తలతో మాట్లాడనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







