సబా అల్-అహ్మద్లో నలుగురు ప్రవాసులు అరెస్ట్..!!
- May 09, 2025
కువైట్: సబా అల్-అహ్మద్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ప్రవాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్దసంఖ్యలో విద్యుత్ కేబుల్స్, పరికరాలు, ట్రాన్స్ఫార్మర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా గస్తీ బృందం ప్రవాసులు వెళుతున్న లారీని ఆపి, తనికీలు చేయగా విషయం బయటపడింది. దొంగిలించబడిన వస్తువులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు క్యాబిన్లో దాక్కున్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ సందర్భంగా, అనుమానితులు చోరీ చేసినట్లు అంగీకరించారు. మరిన్ని ఆధారాలను సేకరించడానికి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









