సబా అల్-అహ్మద్లో నలుగురు ప్రవాసులు అరెస్ట్..!!
- May 09, 2025
కువైట్: సబా అల్-అహ్మద్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ప్రవాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్దసంఖ్యలో విద్యుత్ కేబుల్స్, పరికరాలు, ట్రాన్స్ఫార్మర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా గస్తీ బృందం ప్రవాసులు వెళుతున్న లారీని ఆపి, తనికీలు చేయగా విషయం బయటపడింది. దొంగిలించబడిన వస్తువులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు క్యాబిన్లో దాక్కున్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ సందర్భంగా, అనుమానితులు చోరీ చేసినట్లు అంగీకరించారు. మరిన్ని ఆధారాలను సేకరించడానికి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







