సబా అల్-అహ్మద్లో నలుగురు ప్రవాసులు అరెస్ట్..!!
- May 09, 2025
కువైట్: సబా అల్-అహ్మద్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ప్రవాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్దసంఖ్యలో విద్యుత్ కేబుల్స్, పరికరాలు, ట్రాన్స్ఫార్మర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా గస్తీ బృందం ప్రవాసులు వెళుతున్న లారీని ఆపి, తనికీలు చేయగా విషయం బయటపడింది. దొంగిలించబడిన వస్తువులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు క్యాబిన్లో దాక్కున్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ సందర్భంగా, అనుమానితులు చోరీ చేసినట్లు అంగీకరించారు. మరిన్ని ఆధారాలను సేకరించడానికి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్