మస్కట్లో మళ్లీ అమెరికా, ఇరాన్ చర్చలు..!!
- May 11, 2025
మస్కట్: అమెరికా, ఇరాన్ నాల్గవ రౌండ్ అణు సంబంధిత చర్చలు మస్కట్ ఆఫ్ ఒమన్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసైది తన X ప్లాట్ఫామ్లోని అధికారిక ఖాతాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు. “ఇరాన్, అమెరికా రెండింటితో సమన్వయం తర్వాత, నాల్గవ రౌండ్ చర్చలు మే 11 ఆదివారం మస్కట్లో జరగనున్నాయి.” అని ప్రకటించారు. మే 2, 3న ఒమన్ సుల్తానేట్ లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ సమావేశాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!







