మస్కట్లో మళ్లీ అమెరికా, ఇరాన్ చర్చలు..!!
- May 11, 2025
మస్కట్: అమెరికా, ఇరాన్ నాల్గవ రౌండ్ అణు సంబంధిత చర్చలు మస్కట్ ఆఫ్ ఒమన్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్ బుసైది తన X ప్లాట్ఫామ్లోని అధికారిక ఖాతాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు. “ఇరాన్, అమెరికా రెండింటితో సమన్వయం తర్వాత, నాల్గవ రౌండ్ చర్చలు మే 11 ఆదివారం మస్కట్లో జరగనున్నాయి.” అని ప్రకటించారు. మే 2, 3న ఒమన్ సుల్తానేట్ లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ సమావేశాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







