భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- May 11, 2025
రియాద్: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది. ఈ నిర్ణయం శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం రెండు దేశాలకు, వారి ప్రజలకు దీర్ఘకాలిక భద్రత, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరిగిన రోజుల తర్వాత కాల్పుల విరమణ మంచి పరిణామమని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్లతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







