షేక్ హమద్ అవార్డు.. 32 దేశాల నుండి 287 ఎంట్రీలు..!!
- May 11, 2025
దోహా, ఖతార్: షేక్ హమద్ అవార్డు ఫర్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ (SHTAIU) 2025లో దాని 11వ ఎడిషన్ కోసం నామినేషన్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దాని వివిధ విభాగాలలో 287 దరఖాస్తులు అందాయని తెలిపింది. 2024తో పోలిస్తే 5 శాతం పెరుగుదలను నమోదు చేసిందని, సంస్థాగత భాగస్వామ్యం 26 శాతంగా ఉందని, మహిళా ప్రాతినిధ్యం మొత్తం సమర్పణలలో 30 శాతానికి చేరుకుందని, ఈ సంవత్సరం 32 దేశాల నుండి ఎంట్రీలు వచ్చినట్లు వెల్లడించింది.
జర్మన్ నుండి అరబిక్లోకి సమర్పణలు 52 శాతం పెరిగాయని, అరబిక్ నుండి జర్మన్లోకి ఎంట్రీలు ఐదు రెట్లు పెరిగాయి. టర్కిష్ భాష విషయానికొస్తే, మూడు సంవత్సరాల క్రితం మాత్రమే ప్రధాన భాషగా గుర్తించినప్పటికీ ఒకే తీరుగా దరఖాస్తులు వస్తున్నాయని SHTAIU అధికారిక ప్రతినిధి అబ్దుల్రెహ్మాన్ అల్ మురైఖీ తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







