సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- February 26, 2026
మనామా: సల్మాబాద్ గ్యారేజీలో దోపిడీలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షను హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ నిర్ధారించింది. ఒక ఆసియా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, ఈ ముఠా ఒక నిందితుడి ఇంట్లో చోరీకి పాల్పడిందని కోర్టు ఫైల్స్ తెలిపింది.
ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట పోలీసులమని చెప్పి బాధితుడి గ్యారేజీలోకి ప్రవేశించి, బాధితులపై దాడి చేసి, ఫోన్లు, టాబ్లెట్, నగదు, ఇతర విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









