సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- February 26, 2026
మనామా: సల్మాబాద్ గ్యారేజీలో దోపిడీలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షను హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ నిర్ధారించింది. ఒక ఆసియా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, ఈ ముఠా ఒక నిందితుడి ఇంట్లో చోరీకి పాల్పడిందని కోర్టు ఫైల్స్ తెలిపింది.
ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట పోలీసులమని చెప్పి బాధితుడి గ్యారేజీలోకి ప్రవేశించి, బాధితులపై దాడి చేసి, ఫోన్లు, టాబ్లెట్, నగదు, ఇతర విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









