సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- February 26, 2026
మనామా: సల్మాబాద్ గ్యారేజీలో దోపిడీలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షను హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ నిర్ధారించింది. ఒక ఆసియా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, ఈ ముఠా ఒక నిందితుడి ఇంట్లో చోరీకి పాల్పడిందని కోర్టు ఫైల్స్ తెలిపింది.
ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట పోలీసులమని చెప్పి బాధితుడి గ్యారేజీలోకి ప్రవేశించి, బాధితులపై దాడి చేసి, ఫోన్లు, టాబ్లెట్, నగదు, ఇతర విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









