సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- February 26, 2026
మనామా: సల్మాబాద్ గ్యారేజీలో దోపిడీలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షను హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ నిర్ధారించింది. ఒక ఆసియా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, ఈ ముఠా ఒక నిందితుడి ఇంట్లో చోరీకి పాల్పడిందని కోర్టు ఫైల్స్ తెలిపింది.
ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట పోలీసులమని చెప్పి బాధితుడి గ్యారేజీలోకి ప్రవేశించి, బాధితులపై దాడి చేసి, ఫోన్లు, టాబ్లెట్, నగదు, ఇతర విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







