బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- February 26, 2026
కువైట్: భారత్ లోని తిరువల్లలోని వలంజవట్టంకు చెందిన భారతీయ ప్రవాసుడు బిబిన్ వి. మథాయ్ కువైట్లో మరణించారు. ఆయన వయస్సు 44 సంవత్సరాలు.అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..బిబిన్ బాట్మింటన్ గేమ్ ఆడుతుండగా.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, స్నేహితులు ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. .
బిబిన్ అల్ ముల్లా బెహ్బెహాని మోటార్ కంపెనీ ఉద్యోగి.ఆయన కువైట్ సెయింట్ గ్రెగోరియోస్ ఆర్థోడాక్స్ మహా పారిష్లో యాక్టివ్ మెంబర్.ఆయనకు భార్య బీనా మరియు పిల్లలు డెమోస్, డేవిస్ మరియు డెన్నిస్ ఉన్నారు.
అంత్యక్రియలు తరువాత కేరళలోని వలంజవట్టం,సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చిలో జరుగుతాయి.మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









