బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- February 26, 2026
కువైట్: భారత్ లోని తిరువల్లలోని వలంజవట్టంకు చెందిన భారతీయ ప్రవాసుడు బిబిన్ వి. మథాయ్ కువైట్లో మరణించారు. ఆయన వయస్సు 44 సంవత్సరాలు.అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..బిబిన్ బాట్మింటన్ గేమ్ ఆడుతుండగా.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, స్నేహితులు ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. .
బిబిన్ అల్ ముల్లా బెహ్బెహాని మోటార్ కంపెనీ ఉద్యోగి.ఆయన కువైట్ సెయింట్ గ్రెగోరియోస్ ఆర్థోడాక్స్ మహా పారిష్లో యాక్టివ్ మెంబర్.ఆయనకు భార్య బీనా మరియు పిల్లలు డెమోస్, డేవిస్ మరియు డెన్నిస్ ఉన్నారు.
అంత్యక్రియలు తరువాత కేరళలోని వలంజవట్టం,సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చిలో జరుగుతాయి.మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









