యూఎస్-చైనా వాణిజ్య చర్చలు..Dh5 తగ్గిన బంగారం ధరలు..!!
- May 12, 2025
యూఏఈ: యూఎస్-చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో అమెరికా డాలర్ బలపడింది. దాంతో బంగారం ధర ఔన్సుకు $3,300 కంటే తక్కువగా చేరింది. సోమవారం ఉదయం దుబాయ్లో బంగారం ధరలు గ్రాముకు Dh5 కంటే ఎక్కువగా పడిపోయి Dh400 కంటే తక్కువగా వచ్చాయి.
యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు.. 24-క్యారెట్లు గ్రాముకు Dh395.25 వద్ద ప్రారంభమయ్యాయి. గత వారం మార్కెట్లు ముగిసే సమయానికి గ్రాముకు Dh400.5 వద్ద ఉంది. ఇతర వేరియంట్లలో 22-క్యారెట్లు, 21-క్యారెట్లు మరియు 18-క్యారెట్లు వరుసగా గ్రాముకు Dh366, Dh350.75 మరియు Dh300.75కి తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్కు $3,277.53 వద్ద ట్రేడవుతోంది. ఇది 1.5 శాతం తగ్గింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







