యూఎస్-చైనా వాణిజ్య చర్చలు..Dh5 తగ్గిన బంగారం ధరలు..!!
- May 12, 2025
యూఏఈ: యూఎస్-చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో అమెరికా డాలర్ బలపడింది. దాంతో బంగారం ధర ఔన్సుకు $3,300 కంటే తక్కువగా చేరింది. సోమవారం ఉదయం దుబాయ్లో బంగారం ధరలు గ్రాముకు Dh5 కంటే ఎక్కువగా పడిపోయి Dh400 కంటే తక్కువగా వచ్చాయి.
యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు.. 24-క్యారెట్లు గ్రాముకు Dh395.25 వద్ద ప్రారంభమయ్యాయి. గత వారం మార్కెట్లు ముగిసే సమయానికి గ్రాముకు Dh400.5 వద్ద ఉంది. ఇతర వేరియంట్లలో 22-క్యారెట్లు, 21-క్యారెట్లు మరియు 18-క్యారెట్లు వరుసగా గ్రాముకు Dh366, Dh350.75 మరియు Dh300.75కి తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్కు $3,277.53 వద్ద ట్రేడవుతోంది. ఇది 1.5 శాతం తగ్గింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







