యూఎస్-చైనా వాణిజ్య చర్చలు..Dh5 తగ్గిన బంగారం ధరలు..!!
- May 12, 2025
యూఏఈ: యూఎస్-చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో అమెరికా డాలర్ బలపడింది. దాంతో బంగారం ధర ఔన్సుకు $3,300 కంటే తక్కువగా చేరింది. సోమవారం ఉదయం దుబాయ్లో బంగారం ధరలు గ్రాముకు Dh5 కంటే ఎక్కువగా పడిపోయి Dh400 కంటే తక్కువగా వచ్చాయి.
యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు.. 24-క్యారెట్లు గ్రాముకు Dh395.25 వద్ద ప్రారంభమయ్యాయి. గత వారం మార్కెట్లు ముగిసే సమయానికి గ్రాముకు Dh400.5 వద్ద ఉంది. ఇతర వేరియంట్లలో 22-క్యారెట్లు, 21-క్యారెట్లు మరియు 18-క్యారెట్లు వరుసగా గ్రాముకు Dh366, Dh350.75 మరియు Dh300.75కి తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్కు $3,277.53 వద్ద ట్రేడవుతోంది. ఇది 1.5 శాతం తగ్గింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









