యూఎస్-చైనా వాణిజ్య చర్చలు..Dh5 తగ్గిన బంగారం ధరలు..!!
- May 12, 2025
యూఏఈ: యూఎస్-చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో అమెరికా డాలర్ బలపడింది. దాంతో బంగారం ధర ఔన్సుకు $3,300 కంటే తక్కువగా చేరింది. సోమవారం ఉదయం దుబాయ్లో బంగారం ధరలు గ్రాముకు Dh5 కంటే ఎక్కువగా పడిపోయి Dh400 కంటే తక్కువగా వచ్చాయి.
యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు.. 24-క్యారెట్లు గ్రాముకు Dh395.25 వద్ద ప్రారంభమయ్యాయి. గత వారం మార్కెట్లు ముగిసే సమయానికి గ్రాముకు Dh400.5 వద్ద ఉంది. ఇతర వేరియంట్లలో 22-క్యారెట్లు, 21-క్యారెట్లు మరియు 18-క్యారెట్లు వరుసగా గ్రాముకు Dh366, Dh350.75 మరియు Dh300.75కి తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్కు $3,277.53 వద్ద ట్రేడవుతోంది. ఇది 1.5 శాతం తగ్గింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







