జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలు స్వాధీనం..!!
- May 15, 2025
యూఏఈ: జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనలిటీ, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ వెల్లడించింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. విమానాశ్రయంలోని అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థల ద్వారా ప్రయాణీకుడి సామానును తనిఖీ చేయగా, గంజాయి దాచిన విషయం బయటికొచ్చింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మాదకద్రవ్య గుర్తింపులో శిక్షణ పొందిన కస్టమ్స్ , సెక్యూరిటీ సపోర్ట్ మేనేజ్మెంట్ నుండి ప్రత్యేక K9 కస్టమ్స్ డాగ్ బృందాల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









