జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలు స్వాధీనం..!!
- May 15, 2025
యూఏఈ: జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనలిటీ, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ వెల్లడించింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. విమానాశ్రయంలోని అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థల ద్వారా ప్రయాణీకుడి సామానును తనిఖీ చేయగా, గంజాయి దాచిన విషయం బయటికొచ్చింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మాదకద్రవ్య గుర్తింపులో శిక్షణ పొందిన కస్టమ్స్ , సెక్యూరిటీ సపోర్ట్ మేనేజ్మెంట్ నుండి ప్రత్యేక K9 కస్టమ్స్ డాగ్ బృందాల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







