జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలు స్వాధీనం..!!
- May 15, 2025
యూఏఈ: జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనలిటీ, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ వెల్లడించింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. విమానాశ్రయంలోని అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థల ద్వారా ప్రయాణీకుడి సామానును తనిఖీ చేయగా, గంజాయి దాచిన విషయం బయటికొచ్చింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మాదకద్రవ్య గుర్తింపులో శిక్షణ పొందిన కస్టమ్స్ , సెక్యూరిటీ సపోర్ట్ మేనేజ్మెంట్ నుండి ప్రత్యేక K9 కస్టమ్స్ డాగ్ బృందాల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
తాజా వార్తలు
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







