ఎజి హస్పిటల్లో మిస్ వరల్డ్ భామల సందడి..
- May 16, 2025
హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన అందాల భామలు నగరంలోని ఏఐజీ ఆస్పత్రిని శుక్రవారం వారు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆత్మీయంగా పలకరించారు. కాసేపు ముచ్చటించి చిన్నారుల్లో ధైర్యం నింపారు.వారికి కొన్ని బహుమతులను అందించారు.మరికొందరు రోగులు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సుందరి మణులు ఎసి హాస్సిటల్ వైద్య బృందంతో మాట్లాడారు.. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అతి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఎజి హాస్పిటల్ యాజమాన్యాన్ని భామలు అభినందించారు.. ఈ సందర్భంగా తమ ఆసుపత్రికి వచ్చిన వారిని అక్కడ సిబ్బంది సత్కరించారు.. అలాగే జ్ఞాపికలు అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం