గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- October 18, 2025
జెనీవా: యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) గాజా స్ట్రిప్లోకి వెళ్లే అన్ని సరిహద్దు క్రాసింగ్లను తెరవాలని కోరింది. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఇది సహాయ పడుతుందని WFP ప్రతినిధి అబీర్ ఎటెఫా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదు పంపిణీ కేంద్రాలు నివాసితులకు దగ్గరగా పనిచేస్తున్నాయని, వాటిని త్వరలోనే 145 కేంద్రాలకు విస్తరించాలనే ప్రణాళిక ఉన్నట్లు వెల్లడించారు.
కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటి నుండి రోజుకు సగటున 560 టన్నుల ఆహార సహాయం గాజాలోకి ప్రవేశించిందని, అయితే ఇది అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉందని ఎటెఫా చెప్పారు. యుద్ధంలో రోడ్లు దెబ్బతిన్న కారణంగా దక్షిణ ప్రాంతానికి ఫుడ్ ట్రక్కులు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. తాజాగా దక్షిణ మరియు మధ్య గాజాకు 57 ట్రక్కులు చేరుకున్నాయని, ఇది ఒక కీలక పరిణామమని తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







