మిస్వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్కు 48 మంది
- May 20, 2025
హైదరాబాద్: హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీలో 109 దేశాల సుందరీమణులు పాల్గొంటుండగా..వీరిలో 48 మంది క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. సోమవారం జరిగిన టాలెంట్ కాంపిటిషన్ సెకండ్ రౌండ్ నుంచి వారిని ఎంపిక చేశారు.ఇంకా ఈ విభాగంలో నేపాల్, హైతీ, ఇండోనేసియా సుందరీమణులు ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉందని మిస్వరల్డ్ నిర్వహకులు వెల్లడించారు.మంగళవారం, బుధవారం కాంటినెంటల్ ఫినాలేలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!