మక్కాలోకి ఇల్లీగల్ ఎంట్రీ.. 20 మందికి జరిమానా..!!
- May 21, 2025
రియాద్: హజ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 12 మంది ప్రవాసులు, ఎనిమిది మంది సౌదీ పౌరులకు జరిమానా విధించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మక్కా ఎంట్రీ పాయింట్ల వద్ద ఉన్న హజ్ భద్రతా దళాలు హజ్ యాత్ర చేయడానికి అనుమతి లేకుండా 60 మంది వ్యక్తులను రవాణా చేస్తున్న ఈ వ్యక్తులను అరెస్టు చేశాయి. వారికి జైలు శిక్ష తోపాటు గరిష్టంగా SR100,000 జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. శిక్షలు పూర్తయిన తర్వాత సౌదీ అరేబియాలోకి తిరిగి ప్రవేశించడంపై 10 సంవత్సరాల నిషేధం విధిస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









