మక్కాలోకి ఇల్లీగల్ ఎంట్రీ.. 20 మందికి జరిమానా..!!
- May 21, 2025
రియాద్: హజ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 12 మంది ప్రవాసులు, ఎనిమిది మంది సౌదీ పౌరులకు జరిమానా విధించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మక్కా ఎంట్రీ పాయింట్ల వద్ద ఉన్న హజ్ భద్రతా దళాలు హజ్ యాత్ర చేయడానికి అనుమతి లేకుండా 60 మంది వ్యక్తులను రవాణా చేస్తున్న ఈ వ్యక్తులను అరెస్టు చేశాయి. వారికి జైలు శిక్ష తోపాటు గరిష్టంగా SR100,000 జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. శిక్షలు పూర్తయిన తర్వాత సౌదీ అరేబియాలోకి తిరిగి ప్రవేశించడంపై 10 సంవత్సరాల నిషేధం విధిస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









