ఖతర్లో ఈద్ అల్ అద్హా సందర్భంగా ఐదు రోజుల ప్రభుత్వ సెలవులు
- May 21, 2025
దోహా: ఖతర్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి ఈద్ అల్ అద్హా (Eid Al Adha) పండుగ సందర్భంగా ఐదు రోజుల ప్రభుత్వ సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ధుల్ హిజ్జా 9వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఈ తేదీ 'అరఫా దినం' (Arafah Day)గా పిలవబడుతుంది, ఇది ఇస్లామ్లో అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది.
ఆకాశగణిత (Astronomical) లెక్కల ప్రకారం, అరఫా దినం 2025లో జూన్ 5వ తేదీ గురువారానికి వస్తుందని అంచనా. ఈ రోజు తరువాత మూడు రోజుల పాటు ఈద్ అల్ అద్హా పండుగ జరుగుతుంది, ఇవి ధుల్ హిజ్జా 10వ నుండి 12వ తేదీల వరకు కొనసాగుతుంది. ఖతర్లో ప్రభుత్వ సెలవుల చివరి రోజు ధుల్ హిజ్జా 13వ తేదీ అవుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









